logo

ఖైదీ పరారీ

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్‌.వెంకటరమణ(40) చోరీ కేసులో రాజమహేంద్రవరం జైలుకొచ్చాడు. మానసిక పరిస్థితి బాగోకపోవడంతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చూపించి తీసుకొస్తుండగా సోమవారం రాత్రి 8గంటలప్పుడు గండేపల్లి మండలం తాళ్లూరు దాబాల వద్ద తప్పించుకుని పరారయ్యాడు. కూడా

Published : 26 Jan 2022 04:53 IST

గండేపల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్‌.వెంకటరమణ(40) చోరీ కేసులో రాజమహేంద్రవరం జైలుకొచ్చాడు. మానసిక పరిస్థితి బాగోకపోవడంతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చూపించి తీసుకొస్తుండగా సోమవారం రాత్రి 8గంటలప్పుడు గండేపల్లి మండలం తాళ్లూరు దాబాల వద్ద తప్పించుకుని పరారయ్యాడు. కూడా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శోభన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని