logo

1,001 కొవిడ్‌ కేసులు.. ఇద్దరు మృతి

 గత 24 గంటల్లో జిల్లాలో 1,001 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 7,758 క్రియాశీలక కేసులు ఉండగా.. మంగళవారం కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో 2,166

Published : 26 Jan 2022 04:53 IST

మసీదుసెంటర్‌: గత 24 గంటల్లో జిల్లాలో 1,001 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 7,758 క్రియాశీలక కేసులు ఉండగా.. మంగళవారం కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో 2,166 మంది 15-17 ఏళ్ల బాల బాలికలకు కొవాగ్జిన్‌ టీకా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని