కళాశాల కాపలాదారు హత్య
ఓ ప్రమాదం... ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. పెళ్లింట విషాదం మిగిల్చింది. సోదరుడి వివాహ వేడుకలో అప్పటి వరకు సందడి చేసిన ఆ ఇంటి ఆడపడుచూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. గోకవరానికి చెందిన కొత్త సత్య
పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బారెడ్డి, అదనపు ఎస్పీ లతా మాధురి
రాజమహేంద్రవరం నేరవార్తలు, గోకవరం, న్యూస్టుడే: ఓ ప్రమాదం... ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. పెళ్లింట విషాదం మిగిల్చింది. సోదరుడి వివాహ వేడుకలో అప్పటి వరకు సందడి చేసిన ఆ ఇంటి ఆడపడుచూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. గోకవరానికి చెందిన కొత్త సత్యనారాయణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కుమార్తెలు ఇద్దరికి వివాహాలు కాగా, కుమారుడు రామగుప్తకు ఈ నెల 18న వివాహం జరిగింది. తమ్ముడు వివాహ వేడుక నిమితం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో నివాసముంటున్న పెద్ద కుమార్తె మానేపల్లి శ్రీ వీర వెంకట అనంతలక్ష్మి(33) తన ఇద్దరు పిల్లలతో కలసి నాలుగు రోజుల కిందట గోకవరం వచ్చారు. కుటుంబసభ్యులంతా కోనసీమ జిల్లా అమలాపురంలోని గుప్త పెళ్లికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం గోకవరంలో సత్యనారాయణస్వామి వ్రతం, సాయంత్రం బంధుమిత్రులతో విందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో తెల్లవారుజామున అనంతలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు ఓ కారులో గోకవరానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం బొమ్మూరు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు విభాగిని(డివైడర్)ని ఢీకొంది. ప్రమాదంలో అనంతలక్ష్మి తలకు బలమైన గాయమైంది. సత్యనారాయణ పక్కటి ఎముక విరిగింది. రాధ, డ్రైవరు ఇద్దరికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించగా అనంతలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు సుబ్బారావు,
నిందితుడి ఊహాచిత్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు