logo

శుభదాయని వరలక్ష్మి

శ్రావణ మాసంలో రెండో శుక్రవారం జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ దేవికి పూజలు చేశారు. ఎవరికి వారు తమ గృహాల్లో భక్తిశ్రద్ధలతో వ్రతాలు ఆచరించారు. భక్తులు ఆలయాలకు తరలిరాగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.

Published : 06 Aug 2022 06:26 IST

ప్రత్యేకాలంకరణలో కోటసత్తెమ్మ

శ్రావణ మాసంలో రెండో శుక్రవారం జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ దేవికి పూజలు చేశారు. ఎవరికి వారు తమ గృహాల్లో భక్తిశ్రద్ధలతో వ్రతాలు ఆచరించారు. భక్తులు ఆలయాలకు తరలిరాగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.

నిడదవోలు: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి ఉదయం అభిషేకం, విశేషాలంకరణ చేశారు. సాయంత్రం చండీహోమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

కొవ్వూరు లలితాదేవి ఆలయంలో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని