logo

వరద గండం

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద పెరగడంతో కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగుల వద్ద నిలిచింది. తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని లంకలు చిగురుటాకులా వణుకుతున్నాయి. కాటన్‌

Published : 13 Aug 2022 03:41 IST

టి.నగర్‌: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద పెరగడంతో కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగుల వద్ద నిలిచింది. తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని లంకలు చిగురుటాకులా వణుకుతున్నాయి. కాటన్‌ బ్యారేజీ వద్ద శుక్రవారం పరిస్థితి ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని