logo

శతాధిక వృద్ధురాలి మృతి

నిడదవోలు మండలం మునిపల్లికి చెందిన కరుటూరి సూరమ్మ(108) శుక్రవారం గ్రామంలోని వారి ఇంటి వద్ద మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, 14 మంది మనుమలు. ఆమె మృతికి పలువురు

Published : 13 Aug 2022 03:41 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు మండలం మునిపల్లికి చెందిన కరుటూరి సూరమ్మ(108) శుక్రవారం గ్రామంలోని వారి ఇంటి వద్ద మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, 14 మంది మనుమలు. ఆమె మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు