త్యాగధనుల ఫలితమే స్వేచ్ఛావాయువులు
ఎందరో త్యాగధనులు పోరాటాల ఫలితమే మనకు స్వేచ్ఛావాయువులు లభించాయని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మండలంలోని నేదునూరు గ్రామంలో శుక్రవారం జరిగిన హర్
నేదునూరు ర్యాలీలో కలెక్టర్ హిమాన్షుశుక్లా
అయినవిల్లి, న్యూస్టుడే: ఎందరో త్యాగధనులు పోరాటాల ఫలితమే మనకు స్వేచ్ఛావాయువులు లభించాయని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా మండలంలోని నేదునూరు గ్రామంలో శుక్రవారం జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించారు. తహసీల్దారు అనిల్కుమార్, సర్పంచి గుమ్మడి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు కళ్లేపల్లి వెంకట సుబ్బరాజు, ఇండుగుల వెంకటరామయ్య, పాలగుమ్మి వెంకటకృష్ణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.