logo

బాధితులకు న్యాయం చేస్తాం

పోలవరం ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో తుని మండలం కుమ్మరిలోవకు చెందిన పోలవరం ముంపు బాధితులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.

Published : 17 Aug 2022 06:14 IST

మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ ఆదిత్య

పెద్దాపురం: పోలవరం ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో తుని మండలం కుమ్మరిలోవకు చెందిన పోలవరం ముంపు బాధితులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. బాధితులు సుమారు 200 మంది ఉన్నారని, ఎవరెవరి ఇళ్లు పోయాయో వారికి ఆర్‌అండ్‌ఆర్‌ కింద ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు. పెద్దాపురం ఆర్డీవో జె.సీతారామారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని