26 నుంచి అన్నవరంలో కార్తికమాస ఉత్సవాలు
ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు పవిత్ర కార్తికమాసంలో అన్నవరం దేవస్థానంలో పలు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం విడుదల చేశారు.
అన్నవరం, న్యూస్టుడే: ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు పవిత్ర కార్తికమాసంలో అన్నవరం దేవస్థానంలో పలు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి భక్తులు సత్యదీక్షలు చేపట్టనున్నారు. వారికి దేవస్థానం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షా వస్త్రాలు అందించనున్నారు.
* ఈ నెల 26న అనివేటి మండపంలో ఆకాశ దీపం ప్రారంభిస్తారు.
* నవంబరు 5న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఉదయం 8 గంటలకు గ్రామంలోని సుబ్బరాయపురం నుంచి ‘సత్యజ్యోతి’ ఊరేగింపు ప్రారంభమవుతుంది. రత్నగిరిపై కళామందిరం వద్దకు తీసుకువస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండపై నుంచి కొండ దిగువున పంపా సరోవరం వద్దకు తీసుకువచ్చి తులసీదాత్రి పూజ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుంది.
* నవంబరు 7న సాయంత్రం 6.30 గంటలకు కొండ దిగువున పంపా సరోవరం చెంతన పంపాహారతులు ప్రారంభిస్తారు. రాత్రి 7.30 గంటలకు తొలిపావంచాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుంది.
* నవంబరు 8న కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. 9.30 గంటలకు గిరి ప్రదక్షిణ ముగించనున్నారు. అదే రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకే వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు ముగించనున్నారు. 9వ తేదీ తెల్లవారుజాము నుంచి దర్శనాలు యథావిధిగా ప్రారంభిస్తారు.
* నవంబరు 16న సత్యదీక్ష చేపట్టిన భక్తులచే సాయంత్రం 6 గంటలకు పడి పూజ నిర్వహిస్తారు. 17న ఉదయం దీక్షా విరమణ ఉంటుంది.
* నవంబరు 22న రత్నగిరిపై అనివేటి మండపంలో జ్యోతిర్లింగార్చన ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?