logo

నేడు, రేపు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మంగళవారం రాత్రి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 05 Oct 2022 05:23 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మంగళవారం రాత్రి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌(07567), గురువారం కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌(07568) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఈ రైళ్లు నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని