logo

6, 7న ధ్రువపత్రాల పరిశీలన

డీఎస్సీ-98 ఎస్‌జీటీ పోస్టుల నియామకాల్లో  అర్హత కలిగి కాంట్రాక్టు పద్ధతిలో కనీస వేతనంపై పనిచేసేందుకు ఆన్‌లైన్‌లో అంగీకారం తెలిపిన 560 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈవో దాట్ల సుభద్ర కోరారు.

Published : 05 Oct 2022 05:23 IST

వెంకట్‌నగర్‌: డీఎస్సీ-98 ఎస్‌జీటీ పోస్టుల నియామకాల్లో  అర్హత కలిగి కాంట్రాక్టు పద్ధతిలో కనీస వేతనంపై పనిచేసేందుకు ఆన్‌లైన్‌లో అంగీకారం తెలిపిన 560 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈవో దాట్ల సుభద్ర కోరారు. పీఆర్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈనెల 6న 4100047 నుంచి 4102488 మంది వరకు, 7న 4102489 నుంచి 4105490 హాల్‌టికెట్‌ నంబర్లు గలవారు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని