కృష్ణం వందే జగద్గురుమ్
గీతాజయంతిని పురస్కరించుకుని గోపాల్నగర్ పుంతరోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయంలో గోదావరి జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు.
ఆకట్టుకున్న కోలాట బృందం
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: గీతాజయంతిని పురస్కరించుకుని గోపాల్నగర్ పుంతరోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయంలో గోదావరి జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం పుష్కరఘాట్లో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి హారతి అందించారు. మహిళలు 108 కలశాలతో పవిత్ర గోదావరి నీటిని తలపై ఉంచి ఘాట్ నుంచి నగర వీధుల్లో ఊరేగింపుగా గోపాల్నగర్లోని ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంలో ఉంచి ఊరేగింపులో హరేకృష్ణ హరేనామ స్మరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు.. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్