నేటినుంచి రబీ సాగుకు సన్నాహాలు
గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 8,96,507 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు, మధ్య డెల్టాలకు రబీకి గత నెల 30 నుంచే సాగునీటిని విడుదల చేస్తున్నారు.
విజ్జేశ్వరం హెడ్స్లూయిస్ నుంచి సాగునీరు విడుదల
నిడదవోలు: గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో సుమారు 8,96,507 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు, మధ్య డెల్టాలకు రబీకి గత నెల 30 నుంచే సాగునీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమడెల్టాకు బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. రబీ అవసరాలకు సంబంధించి గోదావరిలో 101 టీఎంసీల నీరు ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. సాధారణంగా పశ్చిమడెల్టా పరిధిలో ఏటా డిసెంబరు 1 నుంచి రబీసాగు చేపట్టేవారు. ఈసారి అధిక వర్షాలు ఖరీఫ్పై తీవ్ర ప్రభావం చూపాయి.
నామమాత్రంగా కాలువల నిర్వహణ..
రబీలో సాగునీటి ఎద్దడి ఎదురవుతుంది. కాలువల నిర్వహణ తూతూమంత్రంగా చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలువల్లో అక్కడక్కడ తూడు, గుర్రపుడెక్క, పూడిక తొలగింపు వంటి పనులు చేపట్టారు. నిడదవోలు నియోజకవర్గంలో పెండ్యాల ఎత్తిపోతల పథకం కింద 6,600 ఎకరాలు, కానూరు కాలువ కింద 2,700 ఎకరాలతో పాటు, పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో సుమారు 12వేల ఎకరాల్లో రబీ సాగువుతుంది.
పెండ్యాల పథకం పరిధిలో..
పెండ్యాల పథకం పరిధిలోని కాలువలో పలుచోట్ల చెట్లు పడి ఉన్నాయి. చాలావరకు పూడిక, గుర్రపుడెక్క, తూటుకాడ ఉంది. ్య కానూరు కాలువలోనూ గుర్రపుడెక్క అధికంగా ఉంది. అధికారులు ఇప్పుడు తొలగింపు పనులు చేపట్టారు. ఈరెండు కాలువల్లో స్లూయిస్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. వాటికి కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. అప్పారావు ఛానల్లో నిడదవోలు చిన్నకాశీరేవు వద్ద చెట్టు అడ్డంగా ఉంది. వీటిని తొలగిస్తేనే సాగునీరు అందుతుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నిర్వహణ పనులు చేస్తాం...
రబీకి సంబంధించి గోదావరిలో నీటి లభ్యత పూర్తిగా ఉంది. కాలువల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ఓఅండ్ఎం కింద పనులు చేపడుతున్నాం. నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ప్రాంతాల్లో గుర్రపుడెక్క, తూటుకాడ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. పెండ్యాల, కానూరు కాలువల్లో కూడా చేస్తున్నాం. వేసవిలో శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.
దక్షిణమూర్తి, ఈఈ, పశ్చిమడెల్టా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్