జిల్లా కోర్టు ఆవరణలో జెండా పండగ
రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి ఆధ్వర్యంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో...
దానవాయిపేట(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి ఆధ్వర్యంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించారు. వివిధ కోర్టుల న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు, డీఎల్ఎస్ఏ సభ్యులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
MLC Kavitha: 8 గంటలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..