logo

అపూర్వ సేవలకు ఆత్మీయ సన్మానం

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, శ్రీకిరణ్‌ కంటి ఆసుపత్రి అధినేత సంకురాత్రి చంద్రశేఖర్‌ను గణతంత్ర వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా యంత్రాంగం తరఫున ఘనంగా సత్కరించారు.

Published : 27 Jan 2023 05:31 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, శ్రీకిరణ్‌ కంటి ఆసుపత్రి అధినేత సంకురాత్రి చంద్రశేఖర్‌ను గణతంత్ర వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా యంత్రాంగం తరఫున ఘనంగా సత్కరించారు. కలెక్టర్‌ కృతికాశుక్లా, జేసీ ఇలక్కియా, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శాలువాతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని