యువకుడికి జీవిత ఖైదు
పదేళ్ల కిందట జరిగిన యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
పిఠాపురం, న్యూస్టుడే: పదేళ్ల కిందట జరిగిన యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి సీఐ వైఆర్కే శ్రీనివాసు తెలిపిన వివరాలివీ.. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో కె.రేవతిని కత్తులగూడెం ప్రాంతానికి చెందిన ముక్కుడుపల్లి నవీన్కుమార్ ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. అతడి గురించి యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో పాఠశాల మానిపించి అనపర్తికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. డిసెంబరు 18, 2013న యువతికి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు రాజమహేంద్రవరం వెళ్లారు. అప్పుడు యువకుడు నవీన్ యువతి ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. యువతి అతని నుంచి తప్పించుకునేందుకు వంట గదిలోకి వెళ్లింది. యవకుడు కోరిక తీర్చలేదని ఉద్దేశంతో అక్కడున్న కిరోసిన్ పోసి నిప్పు బాలిక శరీరానికి అంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపు అతను అక్కడ నుంచి తప్పించుకున్నాడు. దాంతో యువతి ముఖం, మెడ, ఛాతీ, కాళ్లు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నుంచి వాంగ్మూలం కూడా అప్పట్లో పోలీసులు తీసుకున్నారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ డిసెంబరు 23, 2013న మృతి చెందింది. అప్పటి ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. నేరం రుజువు కావడంతో శుక్రవారం యువకుడికి జీవిత ఖైదు, రూ.2,250 అపరాధ రుసుం విధించారు. బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ.7.50లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే పథకాల అమలు
[ 18-04-2024]
సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రానున్న రోజుల్లో కూటమి విజయం సాధించి ఎన్నోసంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చాగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య అన్నారు. -
యువకుని ఆత్మహత్య
[ 18-04-2024]
ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. -
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM