నగరంలో మహిళా మార్ట్లు
డ్వాక్రా మహిళలు, స్వయంగా నిర్వహించుకునేలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ తరహాలో మహిళా మార్ట్లు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ మెప్మా విభాగం ప్రణాళిక రూపొందించింది.
రాజమహేంద్రవరం నగర
పాలక సంస్థ: డ్వాక్రా మహిళలు, స్వయంగా నిర్వహించుకునేలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ తరహాలో మహిళా మార్ట్లు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ మెప్మా విభాగం ప్రణాళిక రూపొందించింది. ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలే వీటిని నిర్వహించేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నగరంలో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా గోకవరం బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్లో మార్ట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.
* నగరంలో 6,500 డ్వాక్వా సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో పది మంది మహిళా సభ్యులు ఉంటారు. మార్ట్ ఏర్పాటులో భాగంగా ఆసక్తి గల సభ్యుల నుంచి తొలిసారిగా రూ.150 వసూలు చేస్తారు. అందరూ ధనం చెల్లిస్తే రూ.97.50 లక్షలు సమకూరుతుంది. ఆ మొత్తంతో మార్ట్ ఏర్పాటు చేస్తారు. మూడేళ్ల వరకూ లాభాలు నిల్వ చేస్తారు. ఆ తర్వాత సొమ్ము అందించిన డ్వాక్రా మహిళలకు ఏడాదికోసారి నిర్దేశించిన లాభాలను పంచుతారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెప్మా కార్యక్రమం మేనేజరు రవిశంకర్ తెలిపారు.
* కమిటీల ఏర్పాటు: మహిళా మార్ట్ ఏర్పాటుకు డ్వాక్వా మహిళలతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తారు. డిపార్ట్మెంటల్ స్టోర్స్ తరహాలో అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ సంస్థలతో టోకు అమ్మకాల నిమిత్తం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీసీ, అమూల్ తదితర సంస్థలు ఒప్పందం మేరకు టోకు ధరలకు వస్తువులు అందిస్తారు. నిత్యావసర సరకులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, ఇతర అన్నిరకాల వస్తువులు ఈ మార్ట్లలో ఒకేచోట లభ్యమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్