ప్రయాణం.. పదిలమిలా
ఎండలో చిన్నారులతో ప్రయాణం ఇబ్బందే. తీవ్రమైన వేడితో కొన్నిసార్లు వడదెబ్బ తగిలే ముప్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎండలో చిన్నారులతో ప్రయాణం ఇబ్బందే. తీవ్రమైన వేడితో కొన్నిసార్లు వడదెబ్బ తగిలే ముప్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
* ముఖ్యంగా ఉదయం 8 గంటల తర్వాత మధ్యాహ్నం 3 గంటలలోపు పిల్లలు, పెద్దలతో ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రైలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఖర్చు ఎక్కువైనా సరే..ఏసీ సదుపాయం ఉండేలా చేసుకోవడం మేలు.
* ఎండ నేరుగా శరీరం, తలపై పడకుండా పెద్ద సైజు టోపీలు ధరించాలి. చలువ అద్దాలు పెట్టుకోవాలి. ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
* చర్మం దెబ్బతినకుండా ఎస్ఫీఎఫ్ 25 కంటే ఎక్కువ ఉన్న క్రీములను వాడొచ్చు. ముఖ్యంగా కాళ్లు, చేతులు, ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుంది.
* ప్రయాణాల్లో బయట ఆహారం తీసుకోకపోవడం ఉత్తమం. ఈ కాలంలో త్వరగా చెడిపోతుంది. వాటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకెళ్లాలి. పండ్లు, తేలికపాటి పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.
* వాంతులు, వీరేచనాలు, శరీరం తీవ్రంగా వేడెక్కడం, నాలుగైదు గంటల వరకు మూత్రం రాకపోవడం, చర్మం వదులుగా మారడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.
* టైట్ జీన్స్, మందపాటి దుస్తులు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు మేలు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్