విద్యుదాఘాతంతో యువకుడి మృతి
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జగ్గంపేట: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేటలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న కాకిలపాటి నాగేంద్రప్రసాద్ (16) అనే యువకుడు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుని, కోటనందురు మండలాల్లో భారీ వర్షం
[ 06-12-2023]
కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద బొండు గడ్డ వాగు పొంగిపొర్లుతోంది. -
అన్నదాతలను ఆదుకుంటాం
[ 06-12-2023]
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని కలెక్టర్ మాధవీలత రైతులకు సూచించారు. -
అన్నవరం కొండపై ఎగిరిపడిన రేకు: ఇద్దరికి గాయాలు
[ 06-12-2023]
అన్నవరం కొండపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సుడిగాలి తీవ్రతతో వార్షిక కల్యాణ వేదిక వద్ద తాత్కాలిక షెడ్డు రేకు ఎగిరిపడి ఇద్దరు మహిళా భక్తులకు గాయాలయ్యాయి. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
[ 06-12-2023]
సీసీ కెమెరాకు మట్టి పూసి రంగంపేట మండలం వడిశలేరులోని కెనరా బ్యాంకు ఏటీఎం చోరీకి గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. -
సృజన చూపుదాం.. సత్తా చాటుదాం..
[ 06-12-2023]
విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. సృజనాత్మకతను చాటేందుకు వేదిక సిద్ధమైంది. -
మిగ్జాం ముంచేసింది..
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో వీచిన గాలులు, కురిసిన భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేశాయి. -
అపార నష్టం.. కోలుకోలేని కష్టం
[ 06-12-2023]
రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది. -
శిశుగృహ ప్రహరీ కూలి పిల్లల ఆందోళన
[ 06-12-2023]
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, దానవాయిపేట: రాజమహేంద్రవరం మహిళా కళాశాల ఎదురుగా బాల సదనానికి చెందిన గోడ మంగళవారం రాత్రి భారీ వర్షానికి నాని కూలిపోయింది. -
27 ఏళ్లు.. ఉప్పెన ఆనవాళ్లు
[ 06-12-2023]
మిగ్జాం తుపానును ఎదుర్కొనేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం యానాంలో చర్యలు చేపట్టిన నేపథ్యంలో 1996 నవంబరు 6న పెను తుపాను మిగిల్చిన విషాదాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి
[ 06-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లావాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని ప్రత్యేకాధికారి జి.జయలక్ష్మి ఆదేశించారు. -
ఖజానా శాఖ అధికారికి ఎస్టీయూ నోటీసు
[ 06-12-2023]
ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించడంలో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో మంగళవారం నోటీసు అందజేశారు. -
తుపాను నష్ట నివారణకు ముందస్తు చర్యలు
[ 06-12-2023]
తుపాను నష్ట నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర అధికారులతో సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎస్.సతీష్కుమార్ తెలిపారు. -
సుడిగాలి బీభత్సం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు ఈదురుగాలులు, భయంకరమైన సుడిగాలులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డు జారీకి కొత్త రూల్
-
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
-
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ