ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ
డయల్ యువర్ కలెక్టరు, స్పందన కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లో ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
జిల్లాపరిషత్తు(గుంటూరు) : డయల్ యువర్ కలెక్టరు, స్పందన కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లో ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 15 మంది కలెక్టరుకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టరు హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమీక్షిస్తున్నందున జిల్లా అధికారులు పెండిగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు 100 శాతం బయోమెట్రిక్ హాజరుకు అవసరమైన ఉపకరణాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్కుమార్, శ్రీధర్రెడ్డి, డీఆర్వో కొండయ్య, జేడీఏ విజయభారతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, ఎల్డీఏం రాంబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్