logo

అఖండ అర్ధ శత దినోత్సవం

స్థానిక సురేష్‌ మహల్‌ ఆవరణలో గురువారం అఖండ సినిమా అర్ధశత దినోత్సవం నిర్వహించారు. సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు కేకు కోసి 15 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.1500 వంతున సాయం అందజేశారు. కరోనా కాలంలో సినిమా 50 రోజులు సినిమా ఆడటం గొప్ప

Published : 21 Jan 2022 05:47 IST

కేకు కోస్తున్న లగడపాటి శ్రీనివాసరావు, బాలకృష్ణ అభిమానులు

వినుకొండ, న్యూస్‌టుడే : స్థానిక సురేష్‌ మహల్‌ ఆవరణలో గురువారం అఖండ సినిమా అర్ధశత దినోత్సవం నిర్వహించారు. సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు కేకు కోసి 15 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.1500 వంతున సాయం అందజేశారు. కరోనా కాలంలో సినిమా 50 రోజులు సినిమా ఆడటం గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో శంకర్‌, శ్రీనివాసరావు, జాని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని