logo

టెయిల్‌పాండ్‌ డ్యాం ఉద్యోగుల నిరసన

నెల్లూరులో 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఎస్‌డీఎస్‌పీఎస్‌ను 25 ఏళ్లకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడంపై శనివారం సత్రశాల సమీపంలోని జెన్‌కో విద్యుత్తు టెయిల్‌పాండ్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆదివారం కూడా నిరసన చేపడతామని సంఘం నేత

Published : 23 Jan 2022 01:41 IST


నిరసన తెలియజేస్తున్న జెన్‌కో ఉద్యోగులు

రెంటచింతల, న్యూస్‌టుడే: నెల్లూరులో 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఎస్‌డీఎస్‌పీఎస్‌ను 25 ఏళ్లకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడంపై శనివారం సత్రశాల సమీపంలోని జెన్‌కో విద్యుత్తు టెయిల్‌పాండ్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆదివారం కూడా నిరసన చేపడతామని సంఘం నేత సుబ్బారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని