logo

గూడ్స్‌ రైలు ఇంజిన్‌ నుంచి విడిపోయిన బోగీలు..

బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఉప్పరపాలెం రైల్వే గేట్

Updated : 23 Jan 2022 10:21 IST

బాపట్ల: బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద చెన్నై- విజయవాడ మార్గంలో గూడ్స్ రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో చెన్నై- విజయవాడ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని