logo

చిత్ర వార్తలు

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పశు అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది.  ఆ సమయంలో వర్షం రావడంతో సీఎం జగన్‌ గొడుగుతో కనిపించారు. అంబులెన్సుల పరిశీలన, కొత్త  అంబులెన్సుల ప్రారంభోత్సవం అంతా వానలోనే జరిగింది.

Published : 20 May 2022 04:15 IST





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని