ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా మార్పు
ప్రభుత్వ జ్వరాల వైద్యశాలను ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా పేరు మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆసుపత్రిలో అదనంగా
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: ప్రభుత్వ జ్వరాల వైద్యశాలను ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా పేరు మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆసుపత్రిలో అదనంగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇదే పేరుతో ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులకు మెరుగైన చికిత్స ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న విషయాన్ని రోగులకు తెలుస్తుందని సూపరింటెండెంట్ రఘు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్