18 నుంచి మెమో రైళ్ల పునరుద్ధరణ
కొవిడ్ నేపథ్యంలో నిలిపివేసిన మూడు మెమో రైళ్లను జులై 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రైలు(07864)
గుంటూరు రైల్వే, న్యూస్టుడే: కొవిడ్ నేపథ్యంలో నిలిపివేసిన మూడు మెమో రైళ్లను జులై 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రైలు(07864) గుంటూరులో 17.45 గంటలకు బయలుదేరి పెదకాకాని 17.51, నంబూరు 17.57, మంగళగిరి 18.09, కేసీ కెనాల్ 18.23, విజయవాడ 19.00 గంటలకు చేరుతుంది. తెనాలి నుంచి గుంటూరు వచ్చే రైలు(07282) తెనాలిలో 15.45 గంటలకు ప్రారంభమై అంగలకుదురు 15.51, సంగంజాగర్లమూడి 15.58, వేజెండ్ల 16.05, గుంటూరు 16.40 గంటలకు వస్తుంది. మార్కాపురం నుంచి తెనాలి వచ్చే రైలు(07890) మార్కాపురంలో 10.10 గంటలకు బయలుదేరి వినుకొండ 11.14, నరసరావుపేట 11.50, గుంటూరు 13.20, తెనాలి 14.45 గంటలకు చేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా