logo

మురుగు ముప్పు.. ఏదీ కనువిప్పు

మురుగు పోయే దారి లేక.. ఉన్న కాలువలు సరిగా లేక.. నెలల తరబడి ఒకేచోట ఖాళీ స్థలంలో నిలిచింది. అమరావతిలోని గోపాల్‌నగర్‌లో ఇళ్ల మధ్యలో మురుగు నిల్వ ఉండడంతో స్థానికులు నిత్యం దోమలతో సహవాసం చేయాల్సి వస్తోంది.

Published : 16 Aug 2022 07:11 IST

ఈనాడు, అమరావతి

గోపాల్‌నగర్‌లో ఇళ్ల మధ్యలో ఇలా..

మురుగు పోయే దారి లేక.. ఉన్న కాలువలు సరిగా లేక.. నెలల తరబడి ఒకేచోట ఖాళీ స్థలంలో నిలిచింది. అమరావతిలోని గోపాల్‌నగర్‌లో ఇళ్ల మధ్యలో మురుగు నిల్వ ఉండడంతో స్థానికులు నిత్యం దోమలతో సహవాసం చేయాల్సి వస్తోంది. దీంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని