Andhra News: సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి ఆందోళన
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ను..
గుంటూరు: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. పార్టీ అధినేతతో మాట్లాడేందుకు తాడికొండ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 10గంటల్లో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నాలుగు మండలాల్లోని నాయకులు రాజీనామా చేస్తామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
[ 22-04-2024]
వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. -
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
[ 22-04-2024]
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు. -
పత్తిపాడుకు తరలిన తెదేపా నాయకులు
[ 22-04-2024]
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పత్తిపాడుకు తరలివెళ్లారు. -
చెట్టును ఢీకొట్టిన ఆటో.. నలుగురికి గాయాలు
[ 22-04-2024]
టో చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లి పాడు గ్రామంలో జరిగింది. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
[ 22-04-2024]
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి వైకాపా మూకలు నిప్పుపెట్టారు. -
సీఎం ఇంటి సమీపంలో గంజాయి గుప్పు.. విక్రేతలను కట్టిపడేసిన స్థానికులు
[ 22-04-2024]
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి విక్రేతలు పట్టుబడడం కలకలం రేపింది. -
జగనన్న.. గూడు పుఠాణి
[ 22-04-2024]
అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు. -
దీవెనలన్నావు.. దగా చేశావు!
[ 22-04-2024]
అధికారంలోకి వచ్చాక అతని అసలు రూపం చూపించాడు. అసలు బోధనా రుసుములు ఎప్పుడొస్తాయో తెలియకుండా పోయింది. అది ఎంతమందికి జమవుతాయో.. ఎన్నాళ్లకు జమవుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. -
అమ్మ ఒడి నుంచి రూ.20 కోట్ల నొక్కుడు!
[ 22-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా? అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకునే సీఎం జగన్ అసలేం చేస్తున్నారో తెలుసా..? -
రాజధాని మహిళల కష్టాలు చూస్తే బాధేస్తోంది
[ 22-04-2024]
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది. -
సైకిల్ దూకుడు
[ 22-04-2024]
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం : బ్రాహ్మణి
[ 22-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు. -
మేం లోకేశ్కే ఓటేస్తాం
[ 22-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్యకు నియోజకవర్గంలో ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది. -
ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఈ దారే సాక్ష్యం
[ 22-04-2024]
గుంటూరు జిల్లా తెనాలి బాపట్ల జిల్లా చందోలు మధ్య ప్రధాన రహదారి అమృతలూరు మండలంలో పలుచోట్ల ప్రమాదకరంగా మారింది. -
అల్లర్ల వేళ .. బలగాలు చేరేదెలా..
[ 22-04-2024]
గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు. -
ఈసీ నిబంధనల మేరకే పోస్టల్ బ్యాలెట్
[ 22-04-2024]
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ అన్నారు. -
జడ్పీకి నిధుల పోటు
[ 22-04-2024]
స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు. -
నాడు ‘అన్న’దానం... నేడు అధ్వానం
[ 22-04-2024]
తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను కలిసికట్టుగా సాగనంపుదాం
[ 22-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనపోయి, శాంతిభద్రతలు సవ్యంగాఉంటేనే వ్యాపారాలూ బాగుంటాయి.. ఈ విషయాన్ని గుర్తించి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. -
ఉపాధ్యాయులపై ఎందుకింత ఒత్తిడి?
[ 22-04-2024]
ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు. -
వైకాపా నాయకుల అరాచకం
[ 22-04-2024]
పల్నాడులో వైకాపా శ్రేణుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా వారి అరాచకాలు సాగుతూనే ఉన్నాయి. -
వైకాపా కార్యకర్త మృతి కేసులో ఇద్దరు యువకుల అరెస్టు
[ 22-04-2024]
తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపం ప్రాంతంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ద్విచక్రవాహనం ఢీకొని వైకాపా కార్యకర్త వెంకటరెడ్డి మృతి చెందారు. -
ట్రావెల్స్ బస్సు బీభత్సం
[ 22-04-2024]
నామ్ రహదారిపై అద్దంకి బంగ్లా రోడ్డు వద్ద రెండు ద్విచక్రవాహనాలు, గోపాలపురం వద్ద నాలుగు చక్రాల ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. -
ప్రకాశం బ్యారేజీకి 3,209 క్యూసెక్కుల నీరు
[ 22-04-2024]
పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం దిగువకు ప్రకాశం బ్యారేజికి 3209 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా