దసరా సంరంభానికి సన్నద్ధం
దేవీశరన్నవరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కుంకుమార్చన, నవావరణ పూజ, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణలు చేయనున్నారు. నరసరావుపేట కేంద్రంగా
నరసరావుపేటలో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద విద్యుద్దీపాలతో అలంకరణ
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: దేవీశరన్నవరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కుంకుమార్చన, నవావరణ పూజ, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణలు చేయనున్నారు. నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రాచీన ఆలయాలు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 127వ ఏడాది, పాతూరులోని భీమలింగేశ్వరస్వామి ఆలయంలో 90వ ఏడాది, జగద్గురువు శ్రీభారతీతీర్థమహాస్వామి ప్రతిష్ఠించిన శంకరమఠంలోని శారదాంబకు 34వ ఏడాది, పాతూరులోని చౌడేశ్వరి ఆలయంలో 32వ సంవత్సరం వేడుకలు నిర్వహించనున్నారు.
వినుకొండ : విఠంరాజుపల్లి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాట్లు
తొమ్మిది రోజులు.. తొమ్మిది విగ్రహాలు
వినుకొండ రూరల్, న్యూస్టుడే : మండలంలోని విఠంరాజుపల్లి సాయిబాబా ఆలయం వద్ద శాంతి ఆశ్రమం ట్రస్ట్, హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల వేడుకలను రూ.80 లక్షలకు పైగా ఖర్చుతో 26 నుంచి అక్టోబరు 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు 9 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాల తయారీదారులు గ్రామానికే వచ్చి వాటిని పూర్తి చేశారు. పూజా కార్యక్రమాలు, హోమాలు తిలకించేందుకు తొమ్మిది మండపాలు నిర్మించి తొమ్మిది అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు చండీ హోమం, అన్న సంతర్పణ చేయనున్నారు.
క్రేన్తో విగ్రహాలు తరలిస్తున్న వారికి సూచనలు చేస్తున్న హిమాలయ గురూజీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.