అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెనాలి సబ్కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.
- కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే
జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డిని వివిధ జిల్లాల్లోని అసిస్టెంట్ కలెక్టర్లు బుధవారం ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ను కలిసిన వారిలో అసిస్టెంట్ కలెక్టర్లు శివనారాయణ శర్మ(గుంటూరు), పెద్దిటి ధాత్రిరెడ్డి(అనకాపల్లి), వై.మేఘాస్వరూప్(చిత్తూరు), ఫ్రఖార్జైన్(కాకినాడ), అసుతోష్శ్రీవాత్సవ(అల్లూరు సీతారామరాజు) అపూర్వభరత్(ఏలూరు), రాహుల్మీనా(వైఎస్సార్ కడప), సూరపాటి ప్రశాంత్కుమార్(అనంతపురం) ఉన్నారు.
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెనాలి సబ్కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లేఔట్లలో ఇళ్ల నిర్మాణాలకు ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలోని అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల పంటల సాగుకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఆర్వో కె.చంద్రశేఖర్రావు, ఉప కలెక్టర్ భాస్కర్నాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు
కలెక్టరేట్(గుంటూరు): జిల్లాలో ప్రమాదకర రసాయనాలు ఉపయోగించే పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రత చర్యలు పక్కాగా అమలు చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశం జరిగింది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఉన్న పరిశ్రమలు, కార్మికుల వివరాలు, హజార్దౌస్(ప్రమాదకర రసాయనాలు వినియోగించే) పరిశ్రమల వివరాలను అధికారులు వివరించారు. కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు ప్రాణహాని లేకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంపై కార్మికులకు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖర్రావు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారిణి లలిత, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
1న ఉద్యోగుల సమస్యలపై అర్జీల స్వీకారం
కలెక్టరేట్: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రతి నెలా మొదటి శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో సమీక్ష జరుగుతుందని, ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు వారికి సంబంధించిన సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు