భగ్గుమంటున్నాయ్
ఇసుక, మట్టి తవ్వకాల విషయంలో పొడచూపిన స్పర్థలు యంత్రాలు కాలే వరకు చేరుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సాధారణ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇసుక, కొండగ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తరువాతనే తవ్వకాలు చేపట్టాలి.
ఆధిపత్యం కోసం యంత్రాల దహనం
అద్దంకి, న్యూస్టుడే
అద్దంకి కొండపై కాలిన పొక్లెయిన్(పాతచిత్రం)
ఇసుక, మట్టి తవ్వకాల విషయంలో పొడచూపిన స్పర్థలు యంత్రాలు కాలే వరకు చేరుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సాధారణ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇసుక, కొండగ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తరువాతనే తవ్వకాలు చేపట్టాలి. ఎలాంటి అనుమతులు లేకున్నా జగనన్న కాలనీలకు ఇసుక, గ్రావెల్ సరఫరా కోసం కొండలు, వాగుల్లో తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తవ్వకాల విషయంలో ఒకే ఛత్రం కింద ఉన్న కార్యకర్తలు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపుతున్నాయి. ఫలితంగా తవ్వకాలకు ఉపయోగించే వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అద్దంకి, ముండ్లమూరు మండలాల్లో జరిగిన సంఘటనలు ఒకేరీతిలో ఉండటంతో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.
* జగనన్న కాలనీలకు అద్దంకి కొండపై గ్రావెల్ తవ్వకాలను గతనెల మొదటి వారంలో చేపట్టారు. పదిరోజుల పాటు తవ్విన తరువాత స్థానికులు కొందరు తాము గ్రావెల్ తవ్వకాలు జరుపుతామంటూ ముందుకొచ్చారు. దీంతో వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గతనెల 12న అద్దంకి కొండపైన ఉన్న పొక్లెయిన్ అగ్నికి ఆహుతైంది. దీని విలువ రూ.25 లక్షల వరకు ఉంటుంది. గ్రావెల్ తవ్వకాలకు పోటీపడిన వారే ఈ దురాగతానికి పాల్పడినట్లు తవ్వకందారులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
* త్రివేణి సంగమం(అద్దంకి, ముండ్లమూరు, తాళ్లూరు) మండలాల సరిహద్దులోని చిలకలేరు వాగులో కొంతకాలంగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మూడు మండలాల నుంచి ముగ్గురు నాయకులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. గతనెలాఖరులో చిలకలేరులో ఇసుక తవ్వుతున్న పొక్లెయిన్ ఇంజిన్భాగం అగ్నిప్రమాదానికి గురైంది. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.
తక్షణం చేపట్టాల్సిన చర్యలు
* ఇసుక, గ్రావెల్ తవ్వకం జరిగే ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించాలి. తవ్వకందారుల నుంచి రుసుం వసూలు చేసేందుకు అనుతించాలి. * తవ్వకం జరిగే ప్రదేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగడకుండా బందోబస్తు, పహారా ఉంచాలి
* అవసరమైతే నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే అనర్థాలకు తావుండదు.
* సంబందిత గ్రామ సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణ అవసరం.
పోలవరం శివారు చిలకలేరులో కాలిన పొక్లెయిన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM