సంచాలకులుగా సుమితాశంకర్
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులుగా ఆచార్య సుమితాశంకర్ను ప్రభుత్వం నియమించింది.
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులుగా ఆచార్య సుమితాశంకర్ను ప్రభుత్వం నియమించింది. ఆమె ఏడాది పాటు ఈ పోస్టులో పని చేయనున్నారు. ప్రస్తుతం గుంటూరు సర్వజనాసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా పని చేస్తున్నారు. బోధన, పరిశోధన పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందున ఈ పోస్టుకు ఎంపిక చేశారు. విజయవాడలో నూతన బాధ్యతలు చేపట్టేందుక వీలుగా మంగళవారం సాయంత్రం గుంటూరులో విధుల నుంచి రిలీవయ్యారు. దీంతో ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా ఆచార్య భాస్కరరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మావతిదేవి ఆదేశాలిచ్చారు. ఇక నుంచి ఆయన పీడియాట్రిక్ సర్జరీ విభాగంతో పాటు ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు