logo

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ఎన్నారై వైద్య కళాశాలలో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 23 Mar 2023 05:44 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఎన్నారై వైద్య కళాశాలలో ఇద్దరు నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లు మంగళవారం వెల్లడించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని