గడువు తీరిన ప్యాకెట్ల విక్రయం
శావల్యాపురం మండలంలో కారుమంచి, వయ్యకల్లు తదితర గ్రామాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా ఆహారపదార్థాల నియంత్రణ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా
శావల్యాపురం, న్యూస్టుడే: శావల్యాపురం మండలంలో కారుమంచి, వయ్యకల్లు తదితర గ్రామాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా ఆహారపదార్థాల నియంత్రణ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. దీని వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. శీతల పానీయాలు కూడా గడువు తీరినవే విక్రయిసుక్తన్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు గ్రామాల్లో గతంలో ఇదే విధంగా కాలం చెల్లిన ప్యాకెట్లు, శీతలపానీయాలు బయటపడినా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం