ఆ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగవు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మల్కాపురం, రంగాపురం స్టేషన్లలో పనులు జరుగుతున్నందున.. ఆ రెండు స్టేషన్లలో ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు కొన్ని రైళ్లు ఆగవని మండల రైల్వే అధికారి బుధవారం
గుంటూరు రైల్వే, న్యూస్టుడే: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మల్కాపురం, రంగాపురం స్టేషన్లలో పనులు జరుగుతున్నందున.. ఆ రెండు స్టేషన్లలో ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు కొన్ని రైళ్లు ఆగవని మండల రైల్వే అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మల్కాపురం స్టేషన్లో డోన్-గుంటూరు-డోన్ (17227/1728), నంద్యాల- కర్నూలు- నంద్యాల (07499/07498) రైళ్లు ఆగవని తెలిపారు. అదేవిధంగా రంగాపురం స్టేషన్లో డోన్-గుంటూరు- డోన్(17227/17228), నంద్యాల-కర్నూలు- నంద్యాల(07499/07498), హుబ్లీ- విజయవాడ-హుబ్లీ(17329/17330), సికింద్రాబాద్-గుంటూరు- సికింద్రాబాద్ (17254/17253) రైళ్లు ఆగవని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Covid-19: దీర్ఘకాలిక కొవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి
-
India News
కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్
-
General News
Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్రెడ్డి: సీబీఐ
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్సిరీస్లు
-
India News
Air India: విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
-
Politics News
Nara Lokesh: జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్