స్వల్పమంటూనే భారీగా పెంచేశారు
ఈనెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువలు స్వల్పంగా పెంచుతామంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వారం పది రోజుల నుంచి ఇస్తున్న సంకేతాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేలిపోయాయి.
అసంబద్ధంగా భూముల మార్కెట్ విలువల పెంపు
చెరుకుపల్లి, న్యూస్టుడే: ఈనెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువలు స్వల్పంగా పెంచుతామంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వారం పది రోజుల నుంచి ఇస్తున్న సంకేతాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేలిపోయాయి. పెరుగుదల 10 నుంచి 20 శాతంలోపే ఉండవచ్చని భావించినా కొన్నిచోట్ల అసంబద్ధంగా రైతులను కుంగదీసేలా ఉంది. గతంలో భూముల మార్కెట్ విలువలు పెంచే ముందు రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ప్రతిపాదనలు చేసి అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నయో లేదో అభిప్రాయ సేకరణ కూడా చేసేవారు. ఇటువంటి పద్ధతులకు స్వస్తి పలికిన అధికారులు ‘మేం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం’ అన్నట్లు తమ ఇష్టారాజ్యంగా విలువలు పెంచటం సహేతుకంగా ఉండటం లేదు. ఒక ఊళ్లో భూముల విలువ స్థానిక అధికారులకు తెలుస్తుంది. కనీసం వారిని సంప్రదించకుండా పెంచటంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. స్వల్పమంటూనే భారీగా విలువలు పెంచటం కేవలం ఆదాయాన్ని పెంచుకోవడానికేనని భావిస్తున్నారు. అదీకాక పెంపుదల ఎంత అసంబద్ధంగా ఉందంటే చెరుకుపల్లి మండలంలోని రాంభొట్లపాలెం, పొన్నపల్లి మైనర్ పంచాయతీలు. గ్రామంలో పట్టుమని 10 ఎకరాలున్న రైతులు ఒకరిద్దరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ గ్రామాల మీదుగా 216 ఎ జాతీయ రహదారి వెళ్తుందని ఇక్కడి మాగాణి భూముల ధరలు ఏకంగా రూ.12 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచేశారు. అలాగే చెరుకుపల్లి, ఆరుంబాక గ్రామాల్లో మాగాణి భూముల ధరలు దాదాపు 30 నుంచి 35 శాతం పెరిగాయి. ఇక నివేశన స్థలాల విషయానికొస్తే రాంభొట్లపాలెం, పొన్నపల్లిలో గజం రూ.520, రూ.630 మార్కెట్ విలువ ఉన్న స్థలాల ధర ఏకంగా గజం రూ.1000కి జాతీయ రహదారిని దృష్టిలో పెట్టుకొని ఇలా విలువ పెంచితే ఆయా గ్రామాల్లో 99 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పెంపుపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్