logo

ఉభయ గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల మనోహర్‌ భేటీ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.

Published : 02 Jun 2023 15:05 IST

మంగళగిరి:  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. యాత్రకు సంబంధించిన అంశాలను వారితో చర్చిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని