ఆయుర్వేదం.. ఆరోగ్యప్రదం
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
ఆయుర్వేద చిట్కాలతో ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల సహాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ చెబుతున్నారు.
* వేసవి కారణంగా అవసరమైన పోషకాలు శరీరం నుంచి బయటకు పోతుంటాయి. దీంతో నీరసం ఆవహిస్తోంది. నివారణకు మజ్జిగలో ఉప్పు కలిపి పుదీనా, కొత్తిమీర ఆకులను వేసుకొని తాగితే కోల్పోయిన పోషకాలు తిరిగి భర్తీ అవుతాయి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ కాలంలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతుంటాయి. ఎసిడిటీ ఉంటే లవంగ ముక్కని చప్పరించడంతో ఇబ్బంది తగ్గుతుంది.
* చెమట, వేడి వల్ల కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. గాలి ఆడని ప్రాంతాల్లో చర్మం నల్లగా మారుతుంది. తురిమిన దోసకాయను మెడ, ముఖం, కళ్లపై రాసుకుంటే చల్లగా ఉండటమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
* అధిక మసాలాలు, మాంసాహారం తీసుకుంటే ఉబ్బరం, కడుపులో మంట, అల్సర్ల లాంటి సమస్యలు వేధిస్తాయి. రోజూ కొన్ని తులసి ఆకులు తీసుకొని నమిలి మింగితే ఈ సమస్య తగ్గుతుంది.
* అధిక వేడి వల్ల చాలామందికి మూత్రం రాదు. ఒకవేళ వచ్చినా.. ముదురు పసుపుపచ్చ రంగులో ఉంటుంది. మంటగా అనిపిస్తుంది. గ్లాసు నీళ్లలో కొంచెం ధనియాల పొడి వేసి కాచిన తర్వాత చల్లార్చి తాగాలి. మంట తగ్గుతుంది.
* సబ్జా గింజలు నీటిలో కలిపి తీసుకుంటే శరీరం ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి.
* చందనాది వటి, చందనాసవం, ఉశీరాసవం చూర్ణాల్లో ఏదైనా ఒక దానిని గ్లాసు నీళ్లల్లో చెంచా కలుపుకొని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. ఎండదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. మిశ్రి(కండశ్కర) నీళ్లలో కలిపి తాగినా శరీరానికి చలువ చేస్తుంది. షడంగ పానీయ చూర్ణంతో కషాయం తయారు చేసుకొని తాగడం వల్ల అనారోగ్య ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’