పాఠశాలలు తెరిచే నాటికి కానుక కష్టమే
వచ్చే(2023- 24) విద్యాసంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.. పాఠశాలల ప్రారంభంలోగా పాఠ్యపుస్తకాలతోపాటు జగనన్న విద్యాకానుక వస్తువులు సకాలంలో అందజేయడం కష్టమే అనిపిస్తోంది.
ఎనిమిది వస్తువుల్లో మూడే పూర్తిగా రాక
గుంటూరు విద్య, న్యూస్టుడే
జగనన్న విద్యాకానుక వస్తువులు
వచ్చే(2023- 24) విద్యాసంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.. పాఠశాలల ప్రారంభంలోగా పాఠ్యపుస్తకాలతోపాటు జగనన్న విద్యాకానుక వస్తువులు సకాలంలో అందజేయడం కష్టమే అనిపిస్తోంది. జేవీకే కిట్లు సకాలంలో అందజేసేందుకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు రెండు నెలలుగా సమీక్షలు చేస్తూనే ఉన్నారు. కిట్లో బ్యాగ్తోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగ్, బూట్లు, బెల్టులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బొమ్మల డిక్షనరీలు అందించాల్సి ఉంది. వాటిలో ఏకరూప దుస్తులు, డిక్షనరీలు మినహా మిగిలిన వస్తువుల రాకలో జాప్యం జరుగుతోంది. ఈఏడాది కూడా పాఠశాలలు ప్రారంభమైన తర్వాతే జేవీకే కిట్లు అందజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లాలో మొత్తం 1095 పాఠశాలలు ఉండగా, 1,16,430 మంది విద్యార్థులకు జేవీకే కిట్లు చేరవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్రెడ్డి