logo

వందేభారత్‌ స్వాగతానికి బాపట్లలో ఏర్పాట్లు

విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల రైల్వేస్టేషన్లో స్వాగత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Published : 24 Sep 2023 05:46 IST

బాపట్ల: విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల రైల్వేస్టేషన్లో స్వాగత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాపట్ల రైల్వేస్టేషన్‌కు ఆదివారం మధ్యాహ్నం 1.41 గంటలకు చేరుకుంటుంది. 1.43 గంటలకు బయలుదేరి వెళ్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని