Couple: భార్యాభర్తలు గొడవపడి.. పోలీసుల్ని పరిగెత్తించి..
భార్యాభర్తలు గొడవ పడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించుకున్నారు. బయటకు వెళ్లిన భర్త రామకృష్ణ ఓచోట పురుగు మందు తాగి పడిపోయాడు. పోలీసులు అతడిని
పురుగు మందు తాగిన రామకృష్ణ
ఆమనగల్లు (కడ్తాల్), న్యూస్టుడే: భార్యాభర్తలు గొడవ పడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించుకున్నారు. బయటకు వెళ్లిన భర్త రామకృష్ణ ఓచోట పురుగు మందు తాగి పడిపోయాడు. పోలీసులు అతడిని వాట్సాప్ లొకేషన్ ద్వారా గుర్తించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని టాక్రాజ్గూడ గ్రామం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. కడ్తాల్ ఎస్సై హరిశంకర్గౌడ్, వెల్దండ ఎస్సై నర్సింహులు వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన రేవల్లి రామకృష్ణ, మానసలకు ఏడాది కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో గురువారం మధ్యాహ్నం గొడవపడ్డారు.
ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రామకృష్ణ వెల్దండ ఎస్సై నర్సింహులుకు ఫోన్ చేసి తన భార్య మానస పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటోందని తెలుపుతూ ఆమె ఫోన్ నంబరు ఇచ్చాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఫోన్ నంబరు ఆధారంగా లొకేషన్ను గుర్తించి మానసను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పురుగు మందు తాగలేదని గుర్తించిన పోలీసులు వెంటనే భర్త రామకృష్ణకు ఫోన్చేసి మీ భార్య క్షేమంగానే ఉందని తెలిపారు. అయితే రామకృష్ణ తాను పురుగు మందు తాగానని, కడ్తాల్ సమీపంలో ఉన్నానని తన భార్య మానసకు లొకేషన్ పెట్టాడు. మానస వెంటనే వెల్దండ పోలీసులకు దాన్ని షేర్ చేసింది. వెల్దండ ఎస్సై నర్సింహులు వెంటనే కడ్తాల్ ఎస్సై హరిశంకర్గౌడ్కు విషయం చెప్పగానే ఆయన వెళ్లి రామకృష్ణను గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
[ 19-03-2024]
తెలంగాణ నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
[ 19-03-2024]
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
[ 19-03-2024]
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
[ 19-03-2024]
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
[ 19-03-2024]
ఎట్టకేలకు కీలమైన బుద్వేల్, మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది. -
TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి
[ 19-03-2024]
రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో నలుగురైదుగురు భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు. -
నాలాలు.. ప్రాణాలు తీయకుండా..
[ 19-03-2024]
రాబోయే వర్షాకాలంలో నాలా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు శ్రీకారం చుట్టింది. నాలా సేఫ్టీ ఆడిట్ పేరుతో ప్రమాదకర వరద కాలువల దుస్థితిని గుర్తించేందుకు సిద్ధమైంది. -
కష్ట జీవులపై మట్కా పంజా!
[ 19-03-2024]
తాండూరు పట్టణం..రాష్ట్రానికి సరిహద్దులో కర్ణాటకకు చేరువగా ఉంది. గతంలో ఇక్కడ మట్కా (జూదం) విపరీతంగా సాగేది. అధికారుల కఠిన చర్యలతో తెరమరుగైంది. -
కుటుంబ నియంత్రణ మహిళలకేనా!
[ 19-03-2024]
మాతృత్వం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది మహిళ. బిడ్డకు జన్మనిస్తూ తల్లిగా పునర్జీవం పొందుతుంది. కన్నపేగు కోసం ఆపరేషన్ల పేరుతో కత్తి గాట్లను భరించే మహిళలు జనాభా నియంత్రణలో కీలకపాత్ర పోషించే -
కలెక్టరేట్లోనే నామినేషన్ల స్వీకరణ
[ 19-03-2024]
మల్కాజిగిరి లోక్సభ నామినేషన్లు జిల్లా కలెక్టరేట్లోనే స్వీకరిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ. -
అనిశా వలలో పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ
[ 19-03-2024]
మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ నిజాంపేట నగర పాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారి అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. ఏసీబీ డీఏస్పీ మాజీద్ ఆలీఖాన్ వివరాల ప్రకారం.. -
వ్యర్థాలతోనూ ఆదాయం
[ 19-03-2024]
ఇంట్లో వృథాగా ఉండే ఎలక్ట్రానిక్, ఇతర వ్యర్థాలను సొమ్ము చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి నగరానికి చెందిన ఎన్జీవోలు, అంకుర సంస్థలు. ఫోన్కాల్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి బరువు ఆధారంగా ధర చెల్లించి తీసుకెళ్తున్నారు. -
అనుమతి ఉంటేనే సభలు
[ 19-03-2024]
ఎన్నికల సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను అనుమతి లేకుండా నిర్వహించవద్దని, ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే సమయానికి అనుమతి పొందవచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. -
మారణాయుధాలను డిపాజిట్ చేయాలి: సీపీ
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్డ్ మారణాయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్లు, అధీకృత ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. -
బిల్లులు రావు.. మందులుండవు
[ 19-03-2024]
కార్మికులకు గ్రేటర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీల ద్వారా సరైన సేవలు అందడం లేదు. వైద్యులు అయిదు రకాల మందులు రాస్తే...2-3 రకాలే చేతిలో పెడుతున్నారు. మిగతా మందుల కోసం మళ్లీ రావాలని సూచిస్తున్నారు. -
బాబోయ్ వేసవి దొంగలు
[ 19-03-2024]
ఎండాకాలం వచ్చేసింది. ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇదే దొంగలకు అవకాశంగా మారుతోంది. పండగలు, ఇతర సమయాలతో పోలిస్తే నగరంలో వేసవిలోనే దొంగతనాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత
[ 19-03-2024]
తమను అన్యాయంగా డిటేయిన్డ్ చేశారంటూ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. -
బాకీ వివాదం.. ఒకరి దారుణ హత్య
[ 19-03-2024]
మీర్చౌక్ పోలీసుస్టేషన్ పరిధి అలిజాకోట్లలోని ఆగాకాలనీలో సోమవారం బాకీ డబ్బుల వివాదంతో తలెత్తిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మీర్చౌక్ ఏసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. -
యువకుడి అవయవదానం.. ముగ్గురికి ప్రాణదానం
[ 19-03-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మృతుడైన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం ద్వారా ముగ్గురికి పునర్జన్మనిచ్చారు. -
ఆకర్షణకు ప్రధాని మోదీ అభినందన
[ 19-03-2024]
సేకరించిన పుస్తకాలతో పోలీసు స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బాలికల జువైనల్ హోం, ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాయాలను ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆకర్షణను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. -
భవిష్యత్ నాయకులు మీరే
[ 19-03-2024]
ప్రభుత్వ పాఠశాలలు.. జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు.. భవిష్యత్తులో వారు నాయకులుగా, వ్యాపారవేత్తలుగా మారేందుకు ఓయూ ఉన్నతవిద్యాశాఖ సంయుక్తంగా ప్రణాళికను రూపొందించాయి. -
రైలు ఎక్కుతూ జారి పడి బీటెక్ విద్యార్థి మృతి
[ 19-03-2024]
సెలవులు రావడంతో తమ్ముడితో కలిసి బయలుదేరిన అన్న ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్ఫారంపై పడి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగింది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. -
కాలేయ బాధిత చిన్నారికి రూ. లక్ష ఆర్థిక సాయం
[ 19-03-2024]
కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారి వైద్యం చికిత్స కోసం భాజపా నేత పవన్కుమార్రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. సోమవారం బర్కత్పురలోని తన కార్యాలయంలో. -
జర్నలిస్టులు ప్రజల గొంతుకగా పనిచేయాలి
[ 19-03-2024]
జర్నలిజం, ప్రజా సంబంధాలు వృత్తులకు మాత్రమే పరిమితం కాదని.. ప్రజాస్వామ్య సమాజానికి అనివార్యమైన మూల స్తంభాలని ఎంసీఆర్హెచ్ఎర్డీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయెల్ అన్నారు. -
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 20 ఏళ్ల జైలు
[ 19-03-2024]
ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి సోమవారం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సీఐ ఆంజేయులు, కోర్టు హెడ్కానిస్టేబుల్ అనంతం వివరాల ప్రకారం.. -
పోలీసులమని హడలగొట్టి.. రూ.4.90 లక్షల స్వాహా
[ 19-03-2024]
ముంబై సైబర్ పోలీసు ఠాణాలో కేసు నమోదైందని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించి.. సైబర్ నేరగాళ్లు ఓ వయోధికుడి నుంచి డబ్బులు కాజేశారు. -
కల్యాణలక్ష్మిలో డబ్బులు డిమాండ్ చేసిన ఉద్యోగి సస్పెండ్
[ 19-03-2024]
కల్యాణలక్ష్మీ పథకంలో లబ్ధి చేకూర్చేందుకు డబ్బులు అడిగిన కీసర మండల తహసీల్దారు కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ రమేశ్ను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సస్పెండ్ చేస్తూ -
వ్యభిచార కూపం నుంచి తప్పించుకున్న యువతి
[ 19-03-2024]
బస్టాండ్లో ఉన్న ఓ యువతిని గుర్తించిన ఇద్దరు మైనర్లు ఆమెను నమ్మించి తమ ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం