Ts News: సివిల్స్ ర్యాంకర్లను అభినందించిన మంత్రి కేటీఆర్
సివిల్స్లో 20వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచిన శ్రీజను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. శ్రీజ తన కుటుంబసభ్యులతో
హైదరాబాద్: సివిల్స్లో 20వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచిన శ్రీజను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. శ్రీజ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిశారు. సివిల్స్లో విజయం సాధించేందుకు దోహదపడిన అంశాలు, స్ఫూర్తినిచ్చిన విషయాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ నర్సుగా తల్లి చేస్తున్న సేవలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని శ్రీజ తెలిపారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా తన తల్లి చూపిన సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో విధులు నిర్వర్తించాలని శ్రీజకు కేటీఆర్ సూచించారు. సమాజంలో అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు సివిల్ సర్వీసెస్ అతి గొప్ప అవకాశమని.. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీజను కోరారు. సివిల్స్లో 218 ర్యాంక్ సాధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్ రెడ్డిని కేటీఆర్ ఈ రోజు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?