CM KCR: గద్వాల ఎమ్మెల్యే కుటుంబానికి సీఎం కేసీఆర్‌ పరామర్శ

సీఎం కేసీఆర్‌ గద్వాలలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

Updated : 02 Dec 2021 14:54 IST

గద్వాల: సీఎం కేసీఆర్‌ గద్వాలలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. అనంతరం కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కేసీఆర్‌ మాట్లాడారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని