logo

భలే మంచి రోజు..

ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి వేడుకల ప్రారంభ సభ శనివారం రవీంద్రభారతిలో జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రముఖ నటుడు

Updated : 05 Dec 2021 01:51 IST

ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి వేడుకల ప్రారంభ సభ శనివారం రవీంద్రభారతిలో జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రముఖ నటుడు మురళీమోహన్‌, అలనాటి నటి కృష్ణవేణి, ‘మన ఘంటసాల’ పుస్తక రచయిత డా.పి.ఎస్‌.గోపాలకృష్ణ, శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డిని సత్కరించారు. వంద మంది బాలికలు ఘంటసాల పాటలతో ఆకట్టుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని