దివ్యాంగులకు మంచ్ చేయూత
పట్టణంలోని మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్ ఉచిత శిబిరాన్ని మంచ్ జాతీయ ఉపాధ్యక్షుడు లలిత్జైన్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలి
ఉచిత శిబిరానికి విశేష స్పందన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్రతినిధులు
తాండూరు టౌన్ (న్యూస్టుడే): పట్టణంలోని మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్ ఉచిత శిబిరాన్ని మంచ్ జాతీయ ఉపాధ్యక్షుడు లలిత్జైన్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు ఉంటుందని, మొదటి రోజు 114 మంది పేర్లు నమోదు చేసుకున్నారని వారి కాళ్లు, చేతుల కొలత తీసుకున్నామని ప్రతినిధులు తెలిపారు. అనంతరం కొలతల ఆధారంగా కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్ను అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంతో పాటు హైదరాబాద్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, వనపర్తి, మహబూబ్నగర్, పరిగి, అచ్చంపేట, కర్ణాటక చించోళీ, బీదర్ తదితర ప్రాంతాల నుంచి బాధితులు వచ్చారు. వారికి శిబిరం వద్దే ఉదయం అల్పహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.రాజస్థాన్లోని జైపూర్ నిపుణులతో కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలీపర్స్ తయారు చేయించి ఉచితంగా అందజేస్తామని తెలిపారు. శిబిరాన్ని డీఎస్పీ లక్ష్మీనారాయణ సందర్శించి ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ జైన్, తాండూరు ప్రగతి సమాజ్ అధ్యక్షుడు రమేష్ చంద్ర పండిత్, జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్మోహన్ సార్డా, స్థానిక ప్రతినిధులు మహేష్, రోహిత్, శ్రీకాంత్ పండిత్, అనిల్ సార్డా, సన్ని అగర్వాల్, గోవింద్, కిషన్ రాఠీ తదితరులు పాల్గొన్నారు.
శిబిరానికి వచ్చిన దివ్యాంగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
[ 27-03-2024]
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
[ 27-03-2024]
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
[ 27-03-2024]
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
కానరాని కామన్ మొబిలిటీ కార్డు
[ 27-03-2024]
నగరంలో ప్రజారవాణా సమన్వయం లేకుండా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు మెట్రో స్టేషన్ల కింద ఆగవు.. ఎంఎంటీఎస్ స్టేషన్లకు అస్సలే వెళ్లవు.. దీంతో ప్రజారవాణా వినియోగం నగర ప్రయాణికులకు కష్టంగా మారుతోంది. -
వాహ్... చల్లని సేవల ‘సీఎం క్యాబ్’
[ 27-03-2024]
ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటోడ్రైవర్ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నారు. -
అచ్చొచ్చిన చోటే ఆరంభం
[ 27-03-2024]
గత ఎన్నికల్లో అచ్చొచ్చిన ప్రాంతం నుంచే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు షురూ
[ 27-03-2024]
లోక్సభ ఎన్నికల షెడ్యూలు ప్రారంభమైన పదిరోజుల వరకూ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఇతర అంశాలను పర్యవేక్షించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మొదలు పెట్టారు. -
డ్రోన్లతో మూసీ సర్వే
[ 27-03-2024]
మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. -
బైక్ మరమ్మతుల విషయంలో గొడవ
[ 27-03-2024]
బైక్ మరమ్మతుల విషయంలో తలెత్తిన గొడవ ఒకరిని బలి తీసుకుంది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన జైలర్సింగ్(24) సుభాష్నగర్లో ఉంటున్నాడు. -
పేరుకే ఏసీ బస్ షెల్టర్
[ 27-03-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. గ్రేటర్లోని ప్రధాన మార్గాల్లో గతంలో బల్దియా, ప్రైవేటు ఏజెన్సీల సహకారంతో వీటిని ప్రారంభించారు. -
ఐపీఎల్ మ్యాచ్లకు కట్టుదిట్టమైన భద్రత
[ 27-03-2024]
ఐపీఎల్ మ్యాచ్లకు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారీ భద్రతను కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. -
వృథాచేస్తే.. కొరడా ఝళిపించాల్సిందే
[ 27-03-2024]
విలువైన తాగునీటి వృథాపై బెంగళూరు తరహాలో నగరంలో కూడా కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
శునకాల దాహార్తి తీర్చేందుకు చర్యలు
[ 27-03-2024]
నగరంలోని వీధి కుక్కల దాహార్తి తీర్చేందుకు 4,900 వాటర్ బౌల్స్ ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. -
కలవకపోతే.. తిరస్కరణలే
[ 27-03-2024]
జీహెచ్ఎంసీ అమలు చేస్తోన్న జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ విధానం వసూళ్లకు అడ్డాగా మారింది. అన్ని రకాల పత్రాలతో ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారు. -
ఆపరేషన్ భిక్షాటన్
[ 27-03-2024]
నగరంలోని ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి సొంతూళ్లకు పంపించేందుకు హైదరాబాద్ జిల్లా అధికారులు ‘ఆపరేషన్ భిక్షాటన్’ చేపట్టారు. నగరంలో 19 ప్రాంతాల్లో హాట్స్పాట్లను గుర్తించారు. -
పిల్లులు, పిచ్చుకలు.. కరెంటుకు కొత్త చిక్కులు!
[ 27-03-2024]
నగరంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థకి సరికొత్త చిక్కొచ్చి పడింది. అనుకోని అతిథులు ఉప కేంద్రాల్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలోకి ప్రవేశించి సరఫరా వ్యవస్థకు ఊహించని నష్టం కలిగిస్తున్నాయి. -
సెల్టవర్ల పరికరాల చోరీ
[ 27-03-2024]
ఎయిర్టెల్, జియో కంపెనీల సెల్టవర్లపై బిగించే ‘రిమోట్ రేడియో హెడ్ (ఆర్ఆర్హెచ్), రిమోట్ రేడియో యూనిట్(ఆర్ఆర్యూ), బేస్ బ్యాండ్ యూనిట్లు (బీబీయూ), టవర్ కేబుల్, ఇతర పరికరాలు చోరీ చేస్తున్న తొమ్మిది మంది ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
లీగల్ మెట్రాలజీ అధికారుల చేతివాటం
[ 27-03-2024]
ఉదయం లేవగానే వినియోగించే టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు వాడే బెడ్ షీట్ వరకు ప్రతి వస్తువుపై తూకం, ఎమ్మార్పీ, ప్యాకేజింగ్, కొలతలను నిక్కచ్చిగా పరిశీలించే లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. -
ఖర్జూరాల విక్రయాల్లో నగరమే నంబర్ 1
[ 27-03-2024]
రంజాన్ నేపథ్యంలో బేగంబజార్లో ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. -
ఓయూ బీకాం.. ఉపాధికి ఊతం
[ 27-03-2024]
మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్ణణాల్లోనూ ఐటీ, బహుళజాతి సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. దేశవ్యాప్తంగా 30లక్షల మంది ఆర్థిక నిపుణులు అవసరం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. -
హుందాగా వ్యవహరించా.. ప్రజల గౌరవం పెంచా: కిషన్రెడ్డి
[ 27-03-2024]
‘సికింద్రాబాద్ ఎంపీగా నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేందుకు ప్రయత్నించానే తప్ప ఏనాడు తలవంపులు తెచ్చే ఏ పని చేయలేదు. దూషణలకు దిగకుండా హుందాగా వ్యవహరించాను. -
బాలల దాహార్తి తీరేదెలా?
[ 27-03-2024]
వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతు కుటుంబాలే ఎక్కువ కావడంతో అధికశాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. -
పచ్చ బంగారం.. రైతన్నకు వరం
[ 27-03-2024]
ఏళ్ల తరబడి పసుపు పంటను నమ్ముకుని సాగు చేసి బతుకుతున్న రైతన్నల ఈసారి మంచి శుభ వార్త వినిపిస్తోంది. పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా క్వింటాల్ పసుపు ధర రూ.20,000 పలుకుతోంది. -
కొత్తగా 20 ఎఫ్వోసీలు
[ 27-03-2024]
కొత్తగా ఏర్పాటైన విద్యుత్తు సెక్షన్లలో ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల(ఎఫ్వోసీ)ను టీఎస్ఎస్పీడీసీఎల్ మంజూరు చేసింది. విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్వోసీ పనిచేస్తుంది. -
టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించండి
[ 27-03-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు రుసుం తగ్గించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ప్రతినిధులు మంగళవారం టెట్, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎం.రాధారెడ్డికి వినతిపత్రం అందజేసింది. -
నల్లబజారులో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురి అరెస్టు
[ 27-03-2024]
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
శ్రమశక్తిని అధిగమిస్తున్న కృత్రిమ మేధ
[ 27-03-2024]
కృత్రిమ మేధ ఐటీ, సాఫ్ట్వేర్ సహా అన్ని రంగాల్లో మన శ్రమశక్తిని అధిగమిస్తోందని సైయంట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు. -
నిబంధనలు పాటిస్తేనే ప్రజారోగ్యం పదిలం
[ 27-03-2024]
మామిడి కాయలు పక్వానికి వచ్చేలా నిర్దేశించిన మోతాదుకు మించి ఎథెఫోన్ను వాడకూడదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండటంతో ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పండ్ల మార్కెట్లపై దృష్టి సారించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిగ్గా ఇదే రోజు.. మన ‘క్రికెట్ దేవుడు’ అవతరించాడు!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
-
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
-
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ