కోతుల సంచారంతో అన్నదాతల అవస్థలు
జిల్లాలో కోతుల సంచారంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, పంటలపై దాడి చేయడంతో నష్టపోతున్నారని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కలెక్టర్ను
వికారాబాద్ మున్సిపాలిటీ: జిల్లాలో కోతుల సంచారంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, పంటలపై దాడి చేయడంతో నష్టపోతున్నారని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కలెక్టర్ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలనాధికారిణికి వినతిపత్రం పంపించారు. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రధానంగా కూరగాయలు, పత్తి, వేరుసెనగ, మొక్కజొన్న పంటలపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ తరఫున బోను తయారు చేసి సంస్థ సభ్యులకు ఇచ్చామన్నారు. యువతకు వాటిని ఏ విధంగా పట్టుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చామని, ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖాధికారులకు తెలిపామన్నారు. కలెక్టర్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని జిల్లా అటవీశాఖాధికారులకు మంజూరు చేయాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!