logo

10న ‘మ్యాట్రిక్స్‌ ఫైట్‌ నైట్‌’ పోటీలు

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ నెల 10న ఆల్‌ ఇండియా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మ్యాట్రిక్స్‌ ఫైట్‌ నైట్‌’ జరుగనున్నట్లు బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ భార్య ఆయేషాష్రాఫ్‌

Published : 08 Dec 2021 03:07 IST


వివరాలు వెల్లడిస్తున్న ఆయేషాష్రాఫ్‌, కృష్ణష్రాఫ్‌

చార్మినార్‌, న్యూస్‌టుడే: తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ నెల 10న ఆల్‌ ఇండియా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మ్యాట్రిక్స్‌ ఫైట్‌ నైట్‌’ జరుగనున్నట్లు బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ భార్య ఆయేషాష్రాఫ్‌, కుమార్తె కృష్ణష్రాఫ్‌ వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారిగా ఈ పోటీలు  నిర్వహిస్తున్నామన్నారు. ఇండియాతో పాటు విదేశాల నుంచి 18 మంది యువతి, యువకులు పాల్గొంటారన్నారు. అనంతరం వీరు గుర్రపు బగ్గీపై ప్రయాణిస్తూ ప్యాలెస్‌ అందాలను వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు