logo

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

ఇటీవల విధుల్లో చేరిన ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌ సుదర్శన్‌ బుధవారం పాలనాధికారి హనుమంతరావును కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికుల సేవల తీరుపై పాలనాధికారి ఆరా తీశారు

Published : 09 Dec 2021 02:26 IST

సంగారెడ్డి టౌన్‌: ఇటీవల విధుల్లో చేరిన ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌ సుదర్శన్‌ బుధవారం పాలనాధికారి హనుమంతరావును కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికుల సేవల తీరుపై పాలనాధికారి ఆరా తీశారు. మెరుగైన సేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డిపో మేనేజర్‌ నాగభూషణం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు