ఇక శివారుకూ ప్రగతి దారులు!
బాహ్య వలయ రహదారి(ఓఆర్ఆర్) వరకు రహదారులను విస్తరించాలి. జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లనే వ్యత్యాసం వద్దు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకునేందుకు విశాలమైన రోడ్లుండాలి, దాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వెలుపల లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ
ఈనాడు, హైదరాబాద్
బాహ్య వలయ రహదారి(ఓఆర్ఆర్) వరకు రహదారులను విస్తరించాలి. జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లనే వ్యత్యాసం వద్దు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకునేందుకు విశాలమైన రోడ్లుండాలి, దాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వెలుపల లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇంజినీర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో సమన్వయం చేసుకుంటూ.. రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే ఇరుకైన రోడ్లను గుర్తించి, వాటి విస్తరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ పనులు హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో జరగనున్నాయి.
జాబితా తీసుకుంటాం..
గ్రేటర్ హైదరాబాద్ 625 చ.కి.మీటర్ల విస్తీర్ణంలో కోటికిపైగా జనాభాతో ఉండగా, శివారు ప్రాంతాలతో మరో 2వేల చదరపు కిలోమీటర్ల వెలుపలి వరకు విస్తరించి ఉంది. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో పాలన సాగుతోంది. నగరంలోనే ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిలో భాగంగా కొంతకాలంగా సర్కారు వేర్వేరు కార్యక్రమాలు చేపడుతోంది. హెచ్ఆర్డీసీఎల్ను ఏర్పాటు చేసి లింకు రోడ్లను అభివృద్ధి చేస్తోంది. పై వంతెనలు, అండర్పాస్ల నిర్మాణానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) వంటి వేదికల ద్వారా మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. వీటిని శివారుకూ విస్తరించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారుల నుంచి అభివృద్ధి చేయాల్సిన లింకు రోడ్ల జాబితా తీసుకుంటామని, వాళ్లు భూసేకరణ పూర్తి చేస్తే నిర్మిస్తామని హెచ్ఆర్డీసీఎల్ ఇంజినీర్లు చెబుతున్నారు. నిధులను హెచ్ఎండీఏ ద్వారా సమకూర్చే అంశం మంత్రి పరిధిలో ఉందని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.
నాలాల విస్తరణ తీరుపై ఆగ్రహం
ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలా విస్తరణ పనుల్లో జాప్యంపై మంత్రి కేటీఆర్ తాజాగా జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్ ఇంజినీర్లకు బాధ్యత అప్పగించినా పురోగతి కనిపించట్లేదని, రెండేళ్లుగా చోటు చేసుకున్న వరద విధ్వంసాన్ని మంత్రి గుర్తుచేశారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?