logo

హత్య కేసులో అనుమానితుల ఇళ్లకు నిప్పు

లాలాగూడ ఠాణా పరిధిలో ఆటో డ్రైవర్‌ రాజేష్‌ హత్యకు గురైన ఘటనలో ఆగ్రహం చెందిన బంధువులు అనుమానితులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసులు

Published : 15 Jan 2022 01:43 IST

లాలాపేట, న్యూస్‌టుడే: లాలాగూడ ఠాణా పరిధిలో ఆటో డ్రైవర్‌ రాజేష్‌ హత్యకు గురైన ఘటనలో ఆగ్రహం చెందిన బంధువులు అనుమానితులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించి మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఫర్నీచర్‌, ఆభరణాలు కాలిపోయినట్లు బాధిత కుటుంబాలు పోలీసులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని